Header Ads

రోజుకి 3 సార్లు ఈ మిశ్రమం తాగితే చాలు.. మీ కంటి చూపు మెరుగవుతుంది…!

ఐ సైట్.. ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్ సమస్య. ఇంటి సైట్ అంటే కష్టంగానీ ఇప్పుడు ఐ సైట్ కేముంది. చిన్నపిల్లలకు సైతం కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. కళ్లద్దాలు వాడటం ఇబ్బందిగా ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్ లు వాడుతూ కవర్ చేస్తుంటే.. మరికొందరు ముక్కు, మొహంపై మచ్చలు పడేలా కళ్లద్దాలను భరిస్తున్నారు. కళ్లద్దాలు లేక పోతే అక్షరం ముక్కకూడా చదవలేని సమస్య మరికొందరిది. ఇప్పుడు ఈ కంటి చూపును మెరుగు పరుచుకొనే సులువైన మార్గం గురించి తెలుసుకుందాం.. సహజ సిద్దమైన వాటితో కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. వాల్ నట్స్, తేనె, కలబంద, నిమ్మరసం మిశ్రమం. దీన్ని ఎలావాడితే కంటి చూపు మెరుగవుతుందో చూద్దాం..

కావాల్సినవి..
-1/2 కిలో వాల్ నట్
-300 గ్రాముల ఆర్గానికి తేనె
-100 గ్రాముల కలబంద జెల్
-4 నిమ్మకాయలు

ఎలా చేయాలి..
నిమ్మకాయ రసం తీసి వాల్ నట్, ఆర్గానిక్ తేనె, కలబంద జెల్ వీటన్నింటిని బాగా కలపాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు రోజుకు మూడు సార్లు చొప్పున ఈ మిశ్రమం తీసుకోవాలి. మిశ్రమంలో కంటిచూపును మెరుగు పరిచే విటమిన్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో కొద్ది రోజుల్లోనే మీ కంటి చూపులో మార్పును గమనిస్తారు. మెరుగయ్యే వరకు ఇలా మిశ్రమాన్ని తీసుకోవటం మంచిది. 6 నెలల ప్రెగ్నెన్సీ దాటిన వారు, కిడ్నీలు, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు దీన్ని తీసుకోక పోవటమే ఉత్తమం.